Defamation Case on Jeevitha Rajasekhar జీవిత, రాజశేఖర్ల మీద గతంలో అల్లు అరవింద్ పరువునష్టం దావా వేశాడు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో అక్రమాలు జరుగుతున్నాయని, సాధారణ పౌరులు ఇచ్చిన రక్తాన్ని అమ్ముకుంటున్నారని నాడు జీవిత, రాజశేఖర్లు కామెంట్లు చేశారు. దీనిపై అల్లు అరవింద్ పరువునష్టం దావా కేసు వేశాడు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/JViTEPl
v
No comments:
Post a Comment