ప్రముఖ సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) శనివారం తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న రాజేంద్ర ప్రసాద్ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం నుంచి బయటికి వచ్చిన నటకిరీటితో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/HeGzbZQ
v
No comments:
Post a Comment