డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర (బాబీ) ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కలిసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. వీరి ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ రూ.250 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమాతో డైరెక్టర్ బాబీ (Bobby) రేంజ్ మరింత పెరిగింది. అయితే, ఇప్పుడు ఆయన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ను డైరెక్ట్ చేయబోతున్నారని టాక్. ఇదే కనుక నిజం అయితే ఆయన లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టే.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Bcd6xNr
v
No comments:
Post a Comment