Aishwarya Rajinikanth: రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య ఇంట్లో బంగారు అభరణాలు చోరీకి గురయ్యాయి. ఇంట్లో పని చేసేవారిపై ఆమె తేనాం పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సెక్షన్ 381 కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/MCDuO2R
v
No comments:
Post a Comment