స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty) వెండితెరపై కనిపించి దాదాపుగా రెండున్నరేళ్లు దాటింది. ఆమె చివరిగా ‘నిశ్శబ్దం’ సినిమాలో నటించారు. ఈ సినిమా కరోనా సమయంలో ప్రైమ్ వీడియోలో విడుదలైంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/zujhfwm
v
No comments:
Post a Comment