నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న టాక్ షో అన్స్టాపబుల్పై ఏపీ మినిష్టర్ రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు ఒకప్పుడు అన్ స్టాపబుల్ షోకు వెళ్లాలనే కోరిక ఉండేదని, కానీ ఇప్పుడు తనకు ఆ ఆశ లేదని రోజా అన్నారు. చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ చేసిన ఆ ఎపిసోడ్ చూసిన తరువాత అన్ స్టాపబుల్కు వెళ్లాలనే ఆ ఆశ చచ్చిందని అన్నారు. వెన్నుపోటు సరైనదని మాట్లాడటం చూశాక వెళ్లకూడదని అనుకుంటున్నాను.. ఇంతకు ముందు నన్ను పిలిచారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/BH7z5e9
v
No comments:
Post a Comment