వెండితెర యమరాజు, దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల.. ఈరోజు ఉదయం 4 గంటల సమయంలో కన్నుమూశారు. గతంలో కైకాల తీవ్ర అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. అప్పుడు కోలుకుని ఇంటికి వెళ్లారు. కానీ, ఇప్పుడు మాత్రం ఆయన మృత్యువుని జయించలేకపోయారు. కైకాల సత్యనారాయణ మృతికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ, వ్యాపార ప్రముఖులు సోషల్ మీడియా సంతాపం తెలియజేస్తున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/bAYw60G
v
No comments:
Post a Comment