గాడ్సే, పొన్నియిన్ సెల్వన్ రీసెంట్గా విడుదలైన మట్టి కుస్తీ వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించి మెప్పించి తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది ఐశ్వర్య లక్ష్మి. ఈ మలయాళీ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఇంటర్వ్యూలో తనకు చిన్నతనంలో ఎదురైన లైంగిన వేధింపుల సమస్యను బాహాటంగా చెప్పింది. అది కూడా బయటకు కాదని, ఓ గుడిలో అని ఆమె చెప్పిన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉన్నాయి. ఐశ్వర్య లక్ష్మి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/gFYCsZo
v
No comments:
Post a Comment