మంగళ వారం హైదరాబాద్లో ‘వాల్తేరు వీరయ్య’ ప్రెస్ మీట్ జరిగింది. ఇందులో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. చిరంజీవి మాట్లాడే సమయంలో రవితేజ గురించి ప్రస్తావించటం మరచిపోయారు. దీనిపై నెట్టింజ చర్చ మొదలైంది. అయితే వెంటనే తన పొరపాటు గుర్తించి.. క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేవారు. రవితేజ గురించి మాట్లాడకపోవటంపై ఫీల్ అవుతున్నట్లు ఆయన తెలిపారు. రవితేజ లేకుండా ఉండుంటే వాల్తేరు వీరయ్య సినిమా అసంపూర్ణంగా ఉండేదని ఈ సందర్భంగా చెప్పారాయన.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/rbRNFuT
v
No comments:
Post a Comment