రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంతార’. రూ. 400 కోట్ల వసూళ్లను సినిమా సాధించింది. ఎంటైర్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. మినిమం బడ్జెట్తో సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయని అందరరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో దర్శకధీరుడు కాంతార సినిమాను ఉద్దేశించి చేసిన కామెంట్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. భారీ చిత్రాలను నిర్మించే రాజమౌళి కాంతార సినిమా బడ్జెట్, కలెక్షన్స్పై కామెంట్స్ చేయటం అనేది...
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/jv9f7Kn
v
No comments:
Post a Comment