Thursday, 13 October 2022

అనుష్క వీడియోతో.. గ‌రిక‌పాటిని టార్గెట్ చేసిన‌ ఆర్జీవీ..!

అల‌య్ బ‌ల‌య్ వేడుక‌లో మొద‌లైన చిన్న వివ‌వాదం మిస్ట‌ర్ వివాదం రామ్ గోపాల్ వ‌ర్మ ఎంట్రీ మ‌రో మ‌లుపు తీసుకునేలా ఉంది. ద‌స‌రా సంద‌ర్భంగా బీజేపీ నేత దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అల‌య్ బ‌ల‌య్ వేడుక‌లో ప్ర‌ముఖ అవ‌ధాని గ‌రిక‌పాటి న‌ర‌సింహారావు అండ్ చిరంజీవికి మ‌ధ్య చిన్న క్లాష్ జ‌రిగింది. గ‌రిక‌పాటి ఆవేశ‌ప‌డినా, చిరంజీవి స‌మ‌య‌స్ఫూర్తి కార‌ణంగా ఆ వివాదం పెద్ద‌ది కాలేదు. అయితే ఆ ఇష్యూలోకి ఎప్పిడైతే ఆర్జీవీ ఎంట‌ర్ అయ్యాడో సోష‌ల్ మీడియాలో రోజూ ర‌చ్చ ర‌చ్చ అవుతోంది.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/CaMmL51
v

No comments:

Post a Comment