అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ జంటగా నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణను అల్లు శిరీష్ కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ ఇంటరాక్షన్ చాలా సరదాగా సాగింది. ఇదే ఈ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాలకృష్ణతో అత్యధికంగా సినిమాలు చేసిన విజయశాంతి ప్రస్తావన ఈ ఇంటరాక్షన్లో రావడం మరింత ప్రత్యేకత.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/KygmXHI
v
No comments:
Post a Comment