Monday, 19 September 2022

గౌరీ కళ్యాణ వైభోగం.. ఒక్క పాట కోసం అంత మంది సింగర్లా?

గీతా మాధురి (geetha madhuri) సత్య యామిని (satya yamini) మనీషా ఎర్రబత్తిని (manisha eerabathini) సమీర (sameera) సాకేత్ (saketh) అనుదీప్ (anudeep) ఇలా ఆరుగురు సింగర్లు కలిసి ఓ పాటను ఆలపించారు. గౌరీ కళ్యాణ వైభోగమే (gowri kalyana vaibhogame) అంటూ పెళ్లి విశిష్టతను చెప్పేలా పాటను పాడారు. సోషల్ మీడియాలో ఈ పాట ఇప్పుడు అందిరినీ ఆకట్టుకుంటోంది. ఇలా టాలీవుడ్ టాప్ సింగర్లైన ఆరుగురు కలిసి ఈ పాటను పాడటం విశేషం

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/EQCjpXd
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...