Monday, 19 September 2022

70 వేల మందికి భోజనం.. ప్రభాస్ పెద్ద మనసు

కృష్ణంరాజు (krishnam raju) మరణించిన రోజు, అంత్యక్రియల్లో పాల్గొన్న వారికి, కడసారి చూసేందుకు వచ్చిన వారందరికీ ప్రభాస్ భోజనం పెట్టి పంపించాడు. ఈ విషయం అందరినీ కదిలించింది. ప్రభాస్ వ్యక్తిగతంగా తాను ఎంత బాధలో ఉన్నాగానీ వచ్చిన అభిమానుల కడుపు నింపేందుకు ఆలోచించాడు. అందరూ భోజనం చేసి వెళ్లండి డార్లింగ్స్ అని చెప్పాడు. ఇక్కడే ప్రభాస్ వ్యక్తిత్వం అందరికీ నచ్చుతుంది. ప్రేమగా భోజనం పెట్టడం, అందరి కడుపు నింపాలని చూడటంలోనే ప్రభాస్ నిజంగానే రాజు అనిపిస్తుంటుంది.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/W0yxTr3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...