మంచి, చెడు.. అనే విషయాన్ని పక్కన పెడితే కొన్ని అనుభవాలను మనం మరచిపోలేం. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పరిస్థితి అలాగే ఆయన తన ఆచార్య ఫెయిల్యూర్ను మరచిపోలేకపోతున్నారు. ఈ విషయంపై దర్శకులకు మరోసారి స్టేజ్పైనే కొన్ని సలహాలు సూచనలు చేశారు. సినిమా కథల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు. ఈ సందర్భంలో ఆయన లేటెస్ట్ మూవీ ఆచార్య గురించి ఇన్డైరెక్ట్గా ప్రస్తావించారు. అసలు ఆయన ఏం మాట్లాడారు. అనే వివరాల్లోకి వెళితే.. బుధవారం ఫస్ట్ డే ఫస్ట్ షో (First Day First Show Movie) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (FDFS Pre Release Event)కి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..‘‘దర్శకులు, నిర్మాతలు కథలను ఎంపిక చేసుకునే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అందరితో చర్చించి, బావుందన్న తర్వాతే సినిమా చేయండి. సినిమా ఇండస్ట్రీ గడ్డు సమస్యతో ఉంది. గడ్డు కాలాన్ని ఫేస్ చేస్తుంది. కోవిడ్ తర్వాత ఆడియెన్స్ థియేటర్స్ రావటం అనేది తగ్గింది. ఎప్పుడైనా సినీ ఇండస్ట్రీకి 5-10 మాత్రమే సక్సెస్ ఉండేది. ఇప్పుడు కూడా అంతే. అది మనం ఆలోచిస్తున్నతీరు అంతే. కానీ థియేటర్స్కు వెళ్లకూడదని ఆడియెన్స్ ఎప్పుడూ అనుకోరు. ఓటీటీలో ఎక్స్ట్రాగా సినిమాలు చూసుకుంటున్నారు. సినిమాలకు రాకూడదు అని వారు అనుకోవటం లేదు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/THdN0li
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment