చియాన్ విక్రమ్ (chiyaan vikram) కోబ్రా సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. ఇందులో హీరోయిన్గా శ్రీనిధి శెట్టి( srinidhi shetty) మృణాళిని రవి, మీనాక్షిలు నటించారు. ఆగస్ట్ 31న కోబ్రా చిత్రం విడుదల కాబోతోంది. ఈ క్రమంలో హైద్రాబాద్లో ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో హీరోయిన్లు విక్రమ్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఈ క్రమంలో విక్రమ్ స్టేజ్ మీద నుంచి లేచి వెళ్లబోయాడు. శ్రీనిధి, మృణాళిని, మీనాక్షిలు విక్రమ్ సెట్లో చేసే అల్లరి గురించి చెప్పుకొచ్చారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/9aJ1flP
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment