మన దేశంలో స్వామీజీలకు ఉండే ఆదరణ మరెక్కడా కనిపించదు. అయితే ఈ భక్తిని తప్పుగా ఉపయోగించుకోవాలని మీడియాకు అడ్డంగా దొరికిపోయిన వారూ లేకపోలేదు. అలా పారిపోయిన వారిలో స్వామి నిత్యానంద (Nithyananda) ఒకడు. పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న ఈయన దేశం విడిచిపోయాడు. కైలాస దీవిలో ఉంటున్నారు. అక్కడ నుంచే సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తన భక్తులకు టచ్లో ఉంటున్నారు. అయితే ఈ స్వామీజీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో హీరోయిన్ ప్రియా ఆనంద్ తెలియజేసింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/AwYJaZI
v
No comments:
Post a Comment