Thursday, 19 May 2022

ఆ సినిమా మోసాన్ని బయటపెట్టిన అడివి శేష్.. రాజమౌళి నుంచి ఫోన్

ముంబై 26/11 ఎటాక్‌లో ఎంతో మంది ప్రాణాలను కాపాడి.. వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణ‌న్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన సినిమా 'మేజర్'. ఈ సినిమా విశేషాలతో పాటు.. తన సినీ కెరీర్‌లో జరిగిన ఇంట్రెస్టింగ్ విషయాలను హీరో అడివి శేష్ ఓ ఇంటర్వ్యూలు పంచుకున్నాడు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/A0iSUQR
v

No comments:

Post a Comment