తన ట్వీట్స్, కామెంట్స్తో కాంట్రవర్సీలను క్రియేట్ చేసే ఆయన ఇప్పుడు సమస్యల్లో పడుతుండటం అనేది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అసలు ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే.. శేఖర్ ఆర్ట్ క్రియేషన్ అధినేత కొప్పాడ శేఖర్ రాజు హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్లో రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు చేశారు. తనను ఆర్జీవీ మోసం చేశాడంటూ సదరు కంప్లైంట్లో ఆయన పేర్కొన్నారు. మరి దీనిపై ఆర్జీవీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/cvpDBhs
v
No comments:
Post a Comment