సూపర్ స్టార్ రజినీకాంత్ నరసింహ సినిమాను పరిశీలిస్తే.. ఇందులో సౌందర్య హీరోయిన్గా నటిస్తే.. రమ్యకృష్ణ విలన్ పాత్రను పోషించారు. హీరోను ప్రేమించి అతను దక్కకపోవడంతో అతనిపై, అతని కుటుంబంపై పగబట్టిన అమ్మాయి నీలాంబరిగా రమ్యకృష్ణ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అసలు ఈ పాత్రకు రమ్యకృష్ణను ప్రత్యేకంగా ఎంపిక చేసుకోవడానికి గల కారణాలను రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయనేం చెప్పారంటే..
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/jG1nub3
v
No comments:
Post a Comment