మహేష్ తాజా చిత్రం సర్కారు వారి పాట సినిమా టికెట్ ధరలను రూ.45 మేరకు పెంచుకోవచ్చునని ఏపీ ప్రభుత్వం తెలియజేస్తూ ఆర్డర్ జారీ చేసింది. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/9RbqD5M
v
No comments:
Post a Comment