Tuesday, 3 November 2020

ముగ్గురు భామలతో నాగచైతన్య రొమాన్స్!

అక్కినేని , విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో ‘థ్యాంక్యూ’ పేరుతో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో చైతూ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో యూనిట్ ప్రస్తుతం హీరోయిన్లు ఎంపికలో తలమునకలైంది. Also Read: ఇందులో ఓ కథానాయికగా ‘గ్యాంగ్‌లీడర్‌’ ఫేమ్ ప్రియాంక మోహన్‌ ఎంపిక చేసినట్లు సమాచారం. గ్యాంగ్ లీడక్ సినిమా విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలోనే తెరకెక్కిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో ప్రియాంక మంచి మార్కులే కొట్టినప్పటికీ ఆ తర్వాత ఆమెకు అవకాశాలు రాలేదు. దీంతో ఆమెకు విక్రమ్ సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడన్నమాట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/363SqMO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...