Wednesday, 17 April 2019

Women Harassment In Tollywood: ఫలించిన శ్రీరెడ్డి పోరాటం.. వేధింపులపై జీవో జారీ

ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెక్సువల్ హెరాస్‌‌మెంట్ కమిటీలో టాలీవుడ్‌కి చెందిన ప్రముఖులను ప్రతినిధులుగా చేర్చారు. సినీ నటి సుప్రియ, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందిని రెడ్డిలను ఈ కమిటీలో కీలక సభ్యులుగా చేర్చింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెక్సువల్ హెరాస్‌‌మెంట్ కమిటీలో టాలీవుడ్‌కి చెందిన ప్రముఖులను ప్రతినిధులుగా చేర్చారు. సినీ నటి సుప్రియ, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందిని రెడ్డిలను ఈ కమిటీలో కీలక సభ్యులుగా చేర్చింది తెలంగాణ ప్రభుత్వం.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2IEPFaS
v

No comments:

Post a Comment