బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇటీవలే జమ్మూ కశ్మీర్లోని వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించిన ఆయన ‘జవాన్’ విడుదలకు ముందు నయనతార దంపతులతో కలిసి తిరుమలేశుణ్ని దర్శించుకున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Fetyfao
v
No comments:
Post a Comment