నరేష్, పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రలు పోషించిన ద్విభాషా చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. ఈ సినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర ప్రచారంలో భాగంగా ఆదివారం ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో సీనియర్ నటి జయసుధ పాల్గొన్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/vytY45D
v
No comments:
Post a Comment