‘లైగర్’ మూవీ నష్టాలపై ఆ సినిమా ఎగ్జిబిట్లరు, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ పూరీ జగన్నాథ్కు మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమా డిజాస్టర్ అయినందున తమకు నష్ట పరిహారం చెల్లించాలంటూ ఎగ్జిబిటర్లు ధర్నాకు దిగారు. అయితే ఈ వ్యవహారాన్ని ఇప్పటిదాకా లైట్ తీసుకున్న పూరీ.. తాజాగా వారికి హామీ ఇవ్వడంతో వివాదం సెటిల్ అయినట్లు సమాచారం.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/b7i1emB
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment