రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia bhatt) హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra) ఊహించిన స్థాయిలో మార్కెట్ చేయలేకపోయింది. సినిమాకు ప్రశంసలు ఏ రేంజ్లో వచ్చాయో విమర్శలు కూడా అదే స్థాయిలో వచ్చాయి. కథ, కథనం, వీఎఫ్ఎక్స్పై చిత్ర యూనిట్ ఇంకాస్త దృష్టి పెట్టాల్సిందని కొందరు అన్నారు. ఈ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న దర్శకుడు అయాన్ ముఖర్జీ.. ‘బ్రహ్మాస్త్ర’ పార్ట్ 2, 3 నిర్మాణం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/JfkURTX
v
No comments:
Post a Comment