స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ముంబైలో వెబ్ సిరీస్ షూటింగ్లో పాల్గొంటోంది. రాజ్, డీకే నిర్మిస్తున్న ఈ సిరీస్లో ఆమె బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్తో కలిసి నటిస్తుండగా.. షూటింగ్లో ఆమెకు గాయాలైనట్లు తెలుస్తోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/ayIgGNV
v
No comments:
Post a Comment