Samantha Ruth Prabhu: మియో సైటిస్తో బాధపడుతున్న సమంత ఇప్పుడు తమిళనాడు దిండికల్లోని పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు. మెట్లపై కర్పూరం వెలిగిస్తూ వెళ్లారామె. దానికి సంబంధించిన ఫొటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/sLPHS0E
v
No comments:
Post a Comment