‘వీరసింహారెడ్డి’ మాస్ జాతర తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. రిలీజ్కు ముందే విపరీతమైన హైప్ తెచ్చుకున్న సినిమాకు ప్రస్తుతం మిక్స్డ్ టాక్ లభిస్తోంది. అయినప్పటికీ బాలకృష్ణ ఫ్యాన్స్కు మాత్రం ఈ సినిమా ఫుల్ ఫీస్ట్ అందిస్తోందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. దర్శకుడు గోపీచంద్ మలినేని బాలయ్యను తెరపై పవర్ఫుల్గా చూపించారని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇదిలా ఉంటే వీరసింహారెడ్డి డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే అఫిషియల్ అనౌన్స్మెంట్ వెలువడే అవకాశం ఉంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/yTImtEK
v
No comments:
Post a Comment