నటుడు సుహాస్ టాలీవుడ్లో మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ‘కలర్ ఫొటో’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన తను లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘రైటర్ పద్మభూషణ్’. దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఫిబ్రవరి 3న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుండగా.. థియేట్రికల్ ట్రైలర్ను త్వరలోనే విడుల చేయనున్నారు. ఇదిలా ఉంటే, ప్రముఖ టాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/lz9c7pX
v
No comments:
Post a Comment