ఇకపై సినిమాలు, ఓటీటీల్లో హిందూ సంస్కృతి, సంప్రదాయాలను తక్కువ చేసి చూపిస్తూ మనో భావాలను దెబ్బ తీసేలా కంటెంట్ క్రియేట్ చేయటానికి వీలు లేదు. ఎందుకంటే ఉత్తర ప్రదేశ్ లక్నోలోని శంకరాచార్య పీఠం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్కి చెందిన ఈ పీఠం ఏకంగా 10 మంది సభ్యులతో సెన్సార్ బోర్దునే ఏర్పాటు చేసింది. ఈ సెన్సార్ బోర్డు హిందు సంస్కృతిని కించ పరిచేలా ఉన్న కంటెంట్ను పరిశీలించి...
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/vBI0wqW
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment