Friday, 6 January 2023

తెరపై ఎన్టీఆర్ డీఎన్‌ఏ, కమల్ హాసన్ డీఎన్‌ఏ.. వీరసింహారెడ్డిపై సాయిమాధవ్ కామెంట్స్

నందమూరి బాలకృష్ణ, శ్రుతి హాసన్ జంటగా గోపిచంద్ మలినేని తెరకెక్కించిన ‘వీరసింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఒంగోలు పట్టణంలో నిర్వహించిన వేడుకలో మూవీ యూనిట్ మొత్తం పాల్గొనగా.. సినిమా గురించి విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే ‘వీరసింహా రెడ్డి’ చిత్రానికి డైలాగ్ రైటర్‌గా పనిచేసిన సాయి మాధవ్ బుర్రా హీరోయిన్ శ్రుతి హాసన్, నట సింహం బాలయ్య డీఎన్‌ఏ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/rjxG7po
v

No comments:

Post a Comment