నందమూరి బాలకృష్ణ, శ్రుతి హాసన్ జంటగా గోపిచంద్ మలినేని తెరకెక్కించిన ‘వీరసింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఒంగోలు పట్టణంలో నిర్వహించిన వేడుకలో మూవీ యూనిట్ మొత్తం పాల్గొనగా.. సినిమా గురించి విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే ‘వీరసింహా రెడ్డి’ చిత్రానికి డైలాగ్ రైటర్గా పనిచేసిన సాయి మాధవ్ బుర్రా హీరోయిన్ శ్రుతి హాసన్, నట సింహం బాలయ్య డీఎన్ఏ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/rjxG7po
v
No comments:
Post a Comment