నందమూరి బాలకృష్ణ, శ్రుతి హాసన్ జంటగా గోపిచంద్ మలినేని తెరకెక్కించిన ‘వీరసింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఒంగోలు పట్టణంలో నిర్వహించిన వేడుకలో మూవీ యూనిట్ మొత్తం పాల్గొనగా.. సినిమా గురించి విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే ‘వీరసింహా రెడ్డి’ చిత్రానికి డైలాగ్ రైటర్గా పనిచేసిన సాయి మాధవ్ బుర్రా హీరోయిన్ శ్రుతి హాసన్, నట సింహం బాలయ్య డీఎన్ఏ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/rjxG7po
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment