పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘హరి హర వీర మల్లు’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఎ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ ఇందులో రాబిన్ హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ చిత్రం నుంచి ట్రీట్ ఇస్తారని ఫ్యాన్స్ సహా అందరూ ఎదురు చూశారు. కానీ కుదరలేదు. అయితే ఈ సినిమా టీజర్ గురించి నిర్మాత ఎ.ఎం.రత్నం క్రేజీ అప్డేట్ ఇచ్చేశారు. టీజర్ డేట్ను రివీల్ చేశారు. ఇంతకీ..
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/pwUgSIh
v
No comments:
Post a Comment