పఠాన్ మూవీపై గత మూడు వారాలుగా వివాదం నడుస్తున్నా ఆ చిత్ర బృందం మాత్రం స్పందించలేదు. ఇటీవల విడుదలైన ‘బేషరమ్ రంగ్’ యువతని రెచ్చగొట్టేలా ఉందంటూ చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అలానే ఆ పాటలో దీపికా పదుకొణె కాషాయ రంగు బికినీ వేసుకోవడంపై హిందూ సంఘాలు మండిపడ్డాయి. అయితే.. ఆ విమర్శల్ని పట్టించుకోని చిత్ర బృందం సర్టిఫికేషన్ కోసం ఈరోజు సెన్సార్ బోర్డు ముందు సినిమాని ఉంచింది. కానీ..?
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/sZ3lTb7
v
No comments:
Post a Comment