సీనియర్ నటుడు, నిర్మాత అయిన కైకాల సత్యనారాయణ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన పార్థి దేహాన్ని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో నటుడు, నిర్మాత, దర్శకుడు అయిన ఆర్.నారాయణ మూర్తి తెలుగు సినీ కళాకారులను కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని, ఎందరో గొప్ప నటీనటులున్న ఈ పరిశ్రమను గుర్తించి అలాంటి గొప్ప నటీనటులు, సాంకేతిక నిపుణులకు భారత రత్న, పద్మ అవార్డులను ఇవ్వాలని ఆయన రిక్వెస్ట్ చేశారు. అసలు ఇంతకీ ఆయనేమన్నారంటే..
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/0NDkS8J
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment