కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో 26 ఏళ్ల తర్వాత రూపొందుతోన్న చిత్రం ‘ఇండియన్ 2’. కొన్ని సమస్యల కారణంగా ఆగిపోయిన ఈ చిత్రం ఈ మధ్య కాలంలో పున: ప్రారంభమైంది. ఈ సినిమా కథ గురించి రైటర్ జయ కుమార్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 1920 కంటే ముందు కథాంశం జరుగుతూనే ఇప్పటి పరిస్థితులను కూడా సినిమాలో చూపిస్తారట. సినిమా కోసం కమల్ హాసన్ ఆహారం మానేసి మరీ పని చేస్తున్నారని జయమోహన్ తెలిపారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/hONHtLG
v
No comments:
Post a Comment