తెలుగు సినీ పరిశ్రమలోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన యూవీ క్రియేషన్స్ను జీఎస్టీ అధికారులు టార్గెట్ చేశారు. యూవీ క్రియేషన్స్ సంస్థ పన్ను ఎగవేసినట్టు అనుమానిస్తున్న జీఎస్టీ అధికారులు.. సంస్థ కార్యాలయంలో తనిఖీలు జరిపినట్టు సమాచారం. మంగళవారం ఉదయం నుంచే ఈ తనిఖీలు జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ చిత్రాలను నిర్మించింది. ప్రస్తుతం ‘ఆదిపురుష్’ సినిమాను కూడా తెలుగులో విడుదల చేస్తోంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/Jh54qdT
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment