యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bhardwaj) ఎంతటి మాటకారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైక్ అందుకుంటే చాలు ఆమె నోటి నుంచి మాటలు గళగళా వచ్చేస్తాయి. ఆ మాటల్లోనే చిలిపితనం కూడా ఉంటుంది. తాజాగా ‘మాయా పేటిక’ అన్బాక్సింగ్ ఈవెంట్లో అనసూయలో ఇదే చిలిపితనం కనిపించింది. అనసూయతో ‘థ్యాంక్ యు బ్రదర్’ సినిమా తీసిన జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్ సంస్థ.. తమ రెండో ప్రాజెక్ట్గా ‘మాయా పేటిక’ చిత్రాన్ని రూపొందిస్తోంది. ‘థ్యాంక్ యు బ్రదర్’కు దర్శకత్వం వహించిన రమేశ్ రాపర్థి ఈ సినిమాకూ దర్శకుడు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/nekJ0bm
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment