Pavitra Lokesh case విచారణలో భాగంగా 15 యూట్యూబ్ ఛానళ్లకి సైబర్ క్రైమ్ పోలీసులు ఈరోజు నోటీసులు జారీ చేశారు. అలానే ఆమెపై అసత్య ప్రచారం చేసిన వెబ్సైట్స్కి కూడా ఈ నోటీసులు పంపినట్లు పోలీసులు తెలిపారు. మూడు రోజులలోపు విచారణకి హాజరై వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం పవిత్ర లోకేష్ ఫిర్యాదు చేయగా.. గంటల వ్యవధిలోనే పోలీసులు...?
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/TItyUb9
v
No comments:
Post a Comment