బాలీవుడ్ యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్లో జాన్వీ కపూర్ ఒకరు. శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ. ఈ ముద్దుగుమ్మ నటించిన తొలి చిత్రం ధడక్ సూపర్ హిట్ అయినా, తర్వాత నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. గుంజన్ సక్సేనా లాంటి మూవీ పర్వాలేదనిపించినా, జాన్వీ నుంచి ఆ తర్వాత వచ్చిన చిత్రాలు తేలిపోయాయి. ప్రస్తుతం మిలి చిత్రంలో నటిస్తున్న అందాల తార, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/wlKmfYN
v
No comments:
Post a Comment