టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్ (Prabhas) వచ్చే ఏడాది ఆది పురుష్ (Adi Purush) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో మోషన్ క్యాప్చర్ త్రీడీ టెక్నాలజీతో పాన్ ఇండియా లెవల్లో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు వివాదంలో (Adi Purush Issue) చిక్కుకుంది.ఈ వివాదం రోజు రోజుకీ పెరుగుతుందే కానీ.. తగ్గటం లేదు. ఈ సినిమాపై ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) లో పిటిషన్ వేశారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/GcnUakJ
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment