పాన్ ఇండియా రేంజ్లో స్టార్ డమ్ను సంపాదించుకున్న మన టాలీవుడ్ హీరో ప్రభాస్ (Prabhas) ... విజయ దశమి సందర్భంగా ఢిల్లీలోని రావణ దహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లవ్ కుశ్ రామ్ లీలా మైదానంలో భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభాస్ను చూసేందుకు భారీ ఎత్తున్న అభిమానులు, జనం వచ్చారు. ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. లవ్ కుశ్ రామ్ లీలా కమిటీ అధ్యక్షుడు అర్జున్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/PwS2jq4
v
No comments:
Post a Comment