Adipurush: ‘ఆదిపురుష్’ దర్శకుడు ఓం రౌత్కు నిర్మాత భూషణ్ కుమార్ ఖరీదైన ఫెరారీ కారు బహుమతిగా ఇచ్చారని ఒక వార్త వైరల్ అయ్యింది. ఎరుపు రంగు ఫెరారీ కారుతో భూషణ్ కుమార్, ఓం రౌత్ తీసుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ కారును డైరెక్టర్కు నిర్మాత బహుమతిగా ఇచ్చారని ప్రచారం జరిగింది. ‘ఆదిపురుష్’ సినిమా ఇంకా విడుదల కాకుండానే సుమారు రూ.4 కోట్ల విలువైన కారును గిఫ్ట్గా ఎలా ఇచ్చారనే ప్రశ్నలూ తలెత్తాయి. మొత్తానికి ఈ ఫొటో వెనకున్న అసలు విషయం ఏంటో ఇప్పుడు బయటికి వచ్చింది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/neT6XL5
v
No comments:
Post a Comment