నటుడు, కమెడియన్ పృథ్వీ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ తన మార్క్ డైలాగ్తో మంచి క్రేజ్ సంపాదించారాయన. అయితే, ఈ మధ్య కాలంలో పృథ్వీ కాస్త చిక్కుల్లో పడ్డారు. వైసీపీలో చేరి టీటీడీ అధికారిక ఛానెల్ ఎస్వీబీసీకి చైర్మన్ అయిన పృథ్వీ.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొని ఆ స్థానాన్ని కోల్పోయారు. ఇప్పుడు, పృథ్వీ తన భార్యకు నెలకు రూ.8 లక్షల చొప్పున భరణం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఆయనకు మరో కొత్త చిక్కు వచ్చి పడింది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/wnLGzOH
v
No comments:
Post a Comment