నటుడు, కమెడియన్ పృథ్వీ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ తన మార్క్ డైలాగ్తో మంచి క్రేజ్ సంపాదించారాయన. అయితే, ఈ మధ్య కాలంలో పృథ్వీ కాస్త చిక్కుల్లో పడ్డారు. వైసీపీలో చేరి టీటీడీ అధికారిక ఛానెల్ ఎస్వీబీసీకి చైర్మన్ అయిన పృథ్వీ.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొని ఆ స్థానాన్ని కోల్పోయారు. ఇప్పుడు, పృథ్వీ తన భార్యకు నెలకు రూ.8 లక్షల చొప్పున భరణం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఆయనకు మరో కొత్త చిక్కు వచ్చి పడింది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/wnLGzOH
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment