ప్రస్తుతం రజినీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా నటిస్తోన్న జైలర్ (Jailer) చిత్రం షూటింగ్ జరుగుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్పై సినిమా తెరకెక్కుతోంది. తదుపరి రజినీకాంత్ ఏ సినిమాను డైరెక్ట్ చేస్తారనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ.. ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తోన్న వార్తల మేరకు.. తలైవర్ ఓ సెన్సేషనల్ డైరెక్టర్తో 21 ఏళ్ల తర్వాత సినిమా చేయబోతున్నారట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా!..మణి రత్నం (Maniratnam).
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/9m03TB7
v
No comments:
Post a Comment