Thursday, 13 October 2022

21 ఏళ్ల తర్వాత సెన్సేషనల్ డైరక్టర్‌తో రజినీకాంత్ మూవీ!

ప్ర‌స్తుతం రజినీకాంత్ (Rajinikanth) క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న జైల‌ర్ (Jailer) చిత్రం షూటింగ్ జ‌రుగుతోంది. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై సినిమా తెర‌కెక్కుతోంది. త‌దుప‌రి ర‌జినీకాంత్ ఏ సినిమాను డైరెక్ట్ చేస్తార‌నే దానిపై ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. కానీ.. ఫిల్మ్ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న వార్త‌ల మేర‌కు.. త‌లైవ‌ర్ ఓ సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్‌తో 21 ఏళ్ల త‌ర్వాత సినిమా చేయ‌బోతున్నార‌ట‌. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా!..మ‌ణి ర‌త్నం (Maniratnam).

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/9m03TB7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...