Mahesh Babu: మహేశ్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె మరణంతో కృష్ణ, మహేశ్ బాబు ఫ్యామిలీతోపాటు సినీ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. గతంలో ఓ సినిమా ఈవెంట్లో మాట్లాడిన మహేశ్ బాబు.. అమ్మ చేతి కాఫీ తనకు గుళ్లో ప్రసాదం లాంటిదన్నారు. ఆమె ఆశీస్సులు ఎప్పటికీ తనకు కావాలంటూ మహేశ్ భావోద్వేగానికి లోనయ్యారు. మహేశ్ బాబు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/rW97xJN
v
No comments:
Post a Comment